సతీష్ లాల్ గారి అద్వర్యం లో రామా భూమిలో ఫోటో ఎక్సిబిషన్
ఫోటోస్పాట్ : రామనవమి సందర్భంగా ఉత్తరప్రదేశ్లో అయోధ్యలోని రామజన్మ భూమిలో హైదరాబాద్కు చెందిన సతీష్ లాల్ ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. ఫోటో ఎగ్జిబిషన్ తో పాటు రామనామి భజనను శ్రీ చంపత్ రాయ్ జీ గారు - (సెక్రటరీ జనరల్ శ్రీరామ జన్మ భూమి ట్రస్ట్, అయోధ్య) ప్రారంభించారు & కోటేశ్వర్ జీ ,
ఫోటోస్పాట్ : రామనవమి సందర్భంగా ఉత్తరప్రదేశ్లో అయోధ్యలోని రామజన్మ భూమిలో హైదరాబాద్కు చెందిన సతీష్ లాల్ ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. ఫోటో ఎగ్జిబిషన్ తో పాటు రామనామి భజనను శ్రీ చంపత్ రాయ్ జీ గారు - (సెక్రటరీ జనరల్ శ్రీరామ జన్మ భూమి ట్రస్ట్, అయోధ్య) ప్రారంభించారు & కోటేశ్వర్ జీ ,(VHP సెంట్రల్ జాయింట్ జనరల్ సెక్రటరీ) కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్కు చెందిన డాక్యుమెంటరీ ఫోటోగ్రాఫర్ సతీష్ లాల్ అంధేకర్ ఛత్తీస్గఢ్లోని రామనామి ప్రజలపై 6 ఏళ్లుగా చేస్తున్న డాక్యుమెంటరీ కి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ను మరియు చత్తీస్గఢ్ రామనామి రామ్ రామ్ భజన సంస్థచే రాముడిపై భజనలు ఏర్పాటు చేశారు .. మార్చి 31 వరకు ఈ సాగిన ఈ ఎక్సిబిషన్ కు మంచి ఆదరణ లభించింది ఇంతటి గొప్ప ఎక్సిబిషన్ ను నిర్వహించినందుకు సతీష్ గారి పలువురు ప్రముఖులు ప్రశంసించారు
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?